నీవెవరో హిలేరియస్ ట్రైలర్

ఆది పినిశెట్టి హీరోగా తాప్సి, రితికా సింగ్ లు హీరోయిన్లుగా వస్తున్న చిత్రం నీవెవరో. కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరినాథ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 24 విడుదలవనున్న చిత్ర ప్రచారంలో భాగంగా హిలేరియస్ ట్రైలర్ ను విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post