అవిశ్వాసం - పార్టీల వారీగా సమయం కేటాయింపు

అవిశ్వాసం - పార్టీల వారీగా సమయం కేటాయింపు
శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా అవిశ్వాస తీర్మానం పై చర్చకు కేటాయించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలో లోక్ సభలో ఉన్న ఎంపీల సంఖ్యా దామాషాలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమయాన్ని కేటాయించారు. 

బిజెపి అత్యధిక సమయాన్ని అంటే 3 గంటల 33 నిమిషాలను దక్కించుకోగా, కాంగ్రెస్‌ పార్టీ 38 నిమిషాలు, అన్నాడీఎంకే 29 నిమిషాలు, టీఎంసీ 27 నిమిషాలు, బీజేడీ 15 నిమిషాలు, శివసేన 14 నిమిషాలు, తెలుగు దేశం 13 , టీఆర్‌ఎస్‌ 9, సీపీఎం 7, ఎస్‌పీ 6, ఎన్‌సీపీ 6, ఎల్‌జేఎస్‌పీకి 5 నిమిషాల సమయం దక్కింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post