ప్రజలే బాధితులు

ఢిల్లీ సంక్షోభంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జాగ్రత్తగా పొందుపర్చబడినట్లున్న ఈ ట్వీట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ ట్వీట్లో రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి లెఫ్టనెంట్ గవర్నర్ ఇంట్లో ధర్నా చేస్తున్నాడనీ, బీజేపీ పార్టీ కేజ్రీవాల్ ఇంట్లో ధర్నా చేస్తోందనీ, అధికారులు ప్రెస్ మీట్లు పెడుతున్నారనీ, ప్రధానమంత్రి ఈ అరాచకానికి స్పందించకుండా కళ్ళు మూసుకున్నాడనీ, పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందనీపేర్కొన్నాడు. ఈ ధర్నా ఆటలో ప్రజలే బాధితులుగా మారారని కూడా పేర్కొన్నాడు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post