తీవ్రవాది మన్నన్ వని భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పులలో చనిపోయిన తరువాత, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబుల్లా, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ల మధ్య ఆసక్తికరమైన ట్వీట్ల యుద్ధం నడిచింది. మన్నన్ వని పీహెచ్డీ చదువును మధ్యలో వదిలి తీవ్రవాదిగా మారడం విశేషం.
గౌతం గంభీర్ ఇలా చదువుకున్న వారు కూడా తీవ్రవాదులుగా మారకుండా జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకులు ఏమీ చేయటం లేదని ఆరోపించగా, నీకు ఈ రాష్ట్రం గురించి, ఇక్కడి పరిస్థితుల గురించి ఏమీ తెలియదని అబుల్లా జవాబిచ్చాడు.
This man wouldn’t be able to find Manan’s home district on a map much less his village & yet he presumes to know what drives young men in Kashmir to pick up the gun. Mr Gambhir clearly knows less about Kashmir than I do about cricket & I know almost nothing. https://t.co/oZ8hc5VcgH— Omar Abdullah (@OmarAbdullah) October 12, 2018
It’s been less than a week since I had two of my colleagues killed by terrorists, my party has lost 1000s of workers, both senior & junior since 1988. I don’t need a lecture in nationalism & sacrifice from someone who wouldn’t know sacrifice if it kicked him. https://t.co/iM14SarX5j— Omar Abdullah (@OmarAbdullah) October 12, 2018
You aren’t alone @OmarAbdullah, most of ur lot (read politicians) don’t like mirror thrusted on u and that’s why my country is bleeding. Nationalism and sacrifice need men of real character and not someone like u searching for lip-service in 280 character limit of social media!!!— Gautam Gambhir (@GautamGambhir) October 12, 2018
Post a Comment