వైజాగ్ లో ₹6000 కోట్ల ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన

వైజాగ్ లో ₹6000 కోట్ల ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, విశాఖ పట్నంలో  6000 కోట్ల రూపాయల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 

- ఇచ్చాపురం నుండి నరసన్నపేట వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం   (13.47 కిలోమీటర్లు, ₹439 కోట్లు )

- నరసన్నపేట నుండి రణస్థలి వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం   (54.2 కిలోమీటర్లు, ₹1350 కోట్లు )

- రణస్థలి నుండి ఆనందాపురం వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం    (47 కిలోమీటర్లు, ₹1187.1కోట్లు )

- ఆనందాపురం నుండి పెందుర్తి వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం    (13.47 కిలోమీటర్లు, ₹439 కోట్లు )

- ఇచ్చాపురం నుండి నరసన్నపేట వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం   (50.78కిలోమీటర్లు, ₹2013 కోట్లు )

- NH-16 నుండి విశాఖ పట్నం పోర్టు వరకు ₹79 కోట్ల వ్యయంతో 4.15 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post