ఇన్పోసిస్ ఉద్యోగి కథ విషాదాంతం

ఇన్పోసిస్ ఉద్యోగి కథ విషాదాంతం
ఇన్పోసిస్ ఉద్యోగి కథ విషాదాంతం
మార్చ్ 22న బ్రస్సెల్స్ లో జరిగిన బాంబు పేలుళ్ళ తర్వాత కనిపించకుండా పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవెంద్రన్ గణేషన్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

గణేషన్  చివరిసారిగా మెట్రో రైలు నుంచి పోన్ చేసినట్లు గుర్తించారు. దానితో మాల్ బీక్ స్టేషన్ లో జరిగిన పేలుళ్ళలో గాయపడిన వారిలో ఉన్నారేమో అనుకున్నారు. కానీ చివరకు అక్కడే మృతి చెందినట్లు ఎంబసి అధికారులు వెల్లడించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post