భారతీయ విద్యార్థులకు అబ్దుల్ కలాం ఫెలోషిప్ ప్రకటించిన అమెరికా

భారతీయ విద్యార్థులకు అబ్దుల్ కలాం ఫెలోషిప్ ప్రకటించిన అమెరికా
భారతీయ విద్యార్థులకు అబ్దుల్ కలాం ఫెలోషిప్ ప్రకటించిన అమెరికా
ప్రముఖ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్ధం భారతీయ విద్యార్థులకు  అమెరికా ప్రభుత్వం ఓ ఫెలోషిప్‌ ను ప్రకటించింది. ఇది భారత్, అమెరికా మధ్య పౌర సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. ఈ పథకం కోసం రెండు దేశాల ప్రభుత్వాలు కలసి నిధులు సమకూర్చనున్నారు. ఈ పథకం పేరు ‘ఫుల్‌బ్రైట్ కలామ్ క్లైమేట్ ఫెలోషిప్’ గా నిర్ధారించారు.  దీని ద్వారా అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీలో శాస్త్ర పరిశోధనను పూర్తి చేయటానికి ఆరుగురు భారతీయ పీహెచ్‌డీ విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఈ ఫెలోషిప్‌ ను యూఎస్ - ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (USIEF ) పర్యవేక్షించనుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post